Exclusive

Publication

Byline

యూఎస్‌లో 23 ఏళ్ల తెలుగు విద్యార్థిని మృతి.. రెండు రోజులుగా తీవ్రమైన జలుబు!

భారతదేశం, నవంబర్ 10 -- ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్న 23 ఏళ్ల తెలుగు విద్యార్థి తీవ్రమైన దగ్గు, ఛాతీ నొప్పితో అమెరికాలో మరణించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యల... Read More


ప్రముఖ రచయిత అందెశ్రీ ఇకలేరు.. అనారోగ్యంతో కన్నుమూత!

భారతదేశం, నవంబర్ 10 -- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఇకలేరు. ఆదివారం రాత్రిపూట హైదరాబాద్‌ నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంత... Read More


ప్రముఖ రచయిత అందెశ్రీ ఇకలేరు..!

భారతదేశం, నవంబర్ 10 -- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఇకలేరు. ఆదివారం రాత్రిపూట హైదరాబాద్‌ నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంత... Read More


ప్రముఖ రచయిత అందెశ్రీ ఇకలేరు.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!

భారతదేశం, నవంబర్ 10 -- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఇకలేరు. ఆదివారం రాత్రిపూట హైదరాబాద్‌ నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంత... Read More


తిరుపతి లడ్డూ వివాదం : టీటీడీకి రూ.250 కోట్ల విలువైన నకిలీ నెయ్యిని ఎలా సరఫరా చేశారు?

భారతదేశం, నవంబర్ 10 -- తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూ తయారీ కోసం కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్టుగా సీబీఐ గుర్తించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక పాల సంస్థ 2019 నుంచి 2024 మధ్య ఐదేళ్లపాటు టీటీడీకి రూ.... Read More


జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. నిఘా మామూలుగా ఉండదు!

భారతదేశం, నవంబర్ 10 -- హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు చాలా సీరయస్‌గా తీసుకున్నాయి. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుండ... Read More


విద్యార్థి కర్ణభేరి దెబ్బతినేలా కొట్టిన ఉపాధ్యాయుడు.. వినికిడి శక్తి కోల్పోయిన బాలుడు!

భారతదేశం, నవంబర్ 10 -- కొంతమంది ఉపాధ్యాయులు ప్రవర్తించే తీరుతో పాఠశాలకు పిల్లలను పంపాలంటే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. తాజాగా మహబూబ్‌న‌గర్ జిల్లా జడ్చర్లలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు... Read More


రూ.714 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ.. మెట్రోతో అనుసంధానం : కిషన్ రెడ్డి

భారతదేశం, నవంబర్ 10 -- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మాదిరిగానే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను తీర్దిదిద్దాలనేది తన కల అన... Read More


పేదలందరికీ ఇళ్లు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ.. కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం!

భారతదేశం, నవంబర్ 10 -- సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు 70 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ, కంపెనీలకు భూముల కేటాయింపుప... Read More


ప్రతి మండలంలో 20-30 వర్క్‌ స్టేషన్లు.. కేబినెట్ కీలక నిర్ణయాలు!

భారతదేశం, నవంబర్ 10 -- సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు 70 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ, కంపెనీలకు భూముల కేటాయింపుపై సీ... Read More